Rahul Gandhi | ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటి ముందు చేపట్టిన నిరసన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి నచ్చ చెప్పేందుకు రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ రాహుల్ను బుజ్జింగించే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించాలని కోరారు. దీనినికి రాహుల్ గాంధీ విరమించమని తేల్చి చెప్పారు. ఆందోళన విరమించాలంటే ఐదు డిమాండ్లను ఒప్పుకోవాలని షరతు విధించారు.
డిమాండ్స్ ఇవే..
డిమాండ్స్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి అక్కడ నుంచి నేరుగా హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలను విరించారు.
#WATCH | Delhi: Union Minister Jitendra Singh reached Lok Kalyan Marg and spoke with Lok Sabha LoP Rahul Gandhi over Congress’s ongoing protest here.
Union Home Secretary Govind Mohan also present.
(Earlier visuals) pic.twitter.com/aN2wEVSDit
— ANI (@ANI) July 21, 2026