ముంబై: ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ కనిపించడం లేదని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే తెలిపారు. సింగ్ రష్యాకు పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. కాగా ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న కారు నిలిపి ఉంచిన కేసులో అరెస్టయిన సచిన్ వాజేతో సింగ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు
ఆరోపణలు ఉన్నాయి.