CM Mamata | కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీ గార్డెన్ వర్కర్స్తో ముచ్చటించారు. డార్జిలింగ్లోని కుర్సియోంగ్ ఏరియాలో ఉన్న మకైబారి టీ గార్డెన్లోకి మమత వెళ్లారు. అక్కడున్న కూలీలతో ఆమె కాసేపు మాట్లాడారు. వారితో కలిసి టీ ఆకులను తుంచారు మమత. ఆ సమయంలో కూలీలతో కలిసి పాటలు ఆలపించారు. అనంతరం టీ గార్డెన్ వర్కర్స్తో కలిసి డ్యాన్స్ చేసి అందన్నీ మైమరిపించారు. సీఎం మమత తమ వద్దకు వచ్చి ముచ్చటించడం సంతోషంగా ఉందని టీ గార్డెన్ వర్కర్స్ పేర్కొన్నారు.
#WATCH Darjeeling: West Bengal Chief Minister Mamata Banerjee dances and plucks tea leaves with tea garden workers at Makaibari tea garden, Kurseong. pic.twitter.com/Z2HlInwFA5
— ANI (@ANI) December 7, 2023