తక్కువ ధర, తేలికపాటి బరువుతో ఉండే వ్యవసాయ పరికరా లను నాగ్పూర్కు చెందిన విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ పరిశోధన బృందం అభివృద్ధి చేసింది. ప్రస్తుతం రైతులు ఉపయోగిస్తున్న వ్యవసాయ పరికరాల కంటే తేలికైన, తక్కువ ధరలో లభించేలా తయారు చేశారు.
ఈ పనిముట్లు రైతులకు ఎంతో ఉపయోగపడుతూ.. ఎక్కువ కాలం తప్పుపట్టకుండా ఉంటాయి.