బెంగళూరు, ఆగస్టు 23: వీర్ సావర్కర్ పోస్టర్లను కర్ణాటక వ్యాప్తంగా అంటించాలని రైట్వింగ్ ఆర్గనైజేషన్లు తీసుకున్న నిర్ణయాన్ని హిందూ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ స్వాగతించారు. సావర్కర్ పోస్టర్లను తొలగించాలని ప్రయత్నించే ముస్లింలు, కాంగ్రెస్ నేతల చేతులను తెగనరికి, బయట విసిరేస్తామని హెచ్చరించారు. దేశం కోసం సావర్కర్ 23 ఏండ్లపాటు పోరాటం చేశారన్నారు.