జలంధర్: నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతులు ఇవాళ శిరోమనీ అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్పై షూ విసిరారు. ఈ ఘటన పంజాబ్లోని జలంధర్లో జరిగింది. కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు గత కొన్ని నెలల నుంచి భారీ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.