న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో మంకీపాక్స్ కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకూ 8 మంది ఈ వ్యాధిబారిన పడగా, ఒకరు మరణించారు. ఈ క్రమంలో మంకీపాక్స్ వ్యాప్తి నివారణకు పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్రఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసింది. వ్యాధిబారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఏం చేయకూడదు వంటి అంశాలను వివరించింది.
చేయాల్సిన పనులు
చేయకూడని పనులు..