న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి బరిలో స్వలింగ సంపర్కుడు నిలిచారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి ఒక స్వలింగ సంపర్కుడి పేరును సిఫారసు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి జస్టిస్ సౌరభ్ కిర్పాలన్ పేరును సిఫారసు చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది.
దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే జడ్జి అయిన తొలి స్వలింగ సంపర్కుడిగా జస్టిస్ సౌరభ్ చరిత్ర సృష్టించనున్నారు.