కొచ్చి, అక్టోబర్ 7: అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇరాన్కు చెందిన ఓ నౌక కేరళలోని కొచ్చి తీరంలో పట్టుబడింది. దీని నుంచి 200 కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ అధికారులు శుక్రవారం తెలిపారు.
దీని విలువ రూ.1200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.