Narayanpet
- Jan 02, 2021 , 03:36:00
VIDEOS
భూ విక్రేతలు దరఖస్తు చేసుకోవాలి

నారాయణపేట టౌన్, జనవరి 1: భూమి లేని పేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తున్నదని నారాయణపేట జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జైపాల్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర ఎకరం, ఎకరం, రెండెకరాలు ఉన్న వారికి ప్రభుత్వం మిగతా భూమి కలిపి మూడు ఎకరాలు అయ్యేలా చూస్తుందన్నారు.
ఎకరానికి రూ.2లక్షల నుంచి భూమి విలువను బట్టి ధరను చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. భూమి విక్రయించేందుకు ఆసక్తి గల వారు నేల రకం, లభ్యమగు నీటి వసతి వివరాల పత్రాల జిరాక్స్ కాపీలతోపాటు పేరు, కులం, చిరునామా, ఫోన్ నంబర్, సర్వే నంబర్, విస్తీర్ణం వివరాలతో తాసిల్దార్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!
MOST READ
TRENDING