శ్లో: రాజ్ఞి ధర్మిణి ధర్మిష్టాః
పాపే పాపాః సమే సమాః
లోకాస్త మనువర్తంతి
యథా రాజా తథా ప్రజాః
భా: అధికారంలో ఉన్నవారు, ధర్మాత్ములైతే ప్రజలు కూడా ధర్మాచరణకు పూనుకుంటారు. అట్లే అధికారులు పాపాత్ములైతే ప్రజలు కూడా పాపాచరణకే పూనుకుంటారు. అందుకు యథా రాజా తథా ప్రజాః అనే ఆర్యోక్తి ప్రసిద్ధి చెందినది.
– టి.సుధాకరశర్మ