కోపెన్హెగన్: జర్మనీ టూర్ నుంచి ప్రధాని మోదీ ఇవాళ డెన్మార్క్ వెళ్లారు. కోపెన్హెగన్లో ఉన్న ఆ దేశ ప్రధాని మెట్టి ఫ్రెడ్రిక్సన్ నివాసంలో జరిగిన చర్చల్లో మోదీ పాల్గొన్నారు. ఫ్రెడ్రిక్సన్ నివాసంలో ఉన్న పచ్చిక లాన్లో ఇద్దరూ తిరుగుతూ వివిధ అంశాలపై ముచ్చటించుకున్నారు. చాలా సహజసిద్ధమైన ప్రకృతి మధ్య నేతలిద్దరూ కీలక అంశాలను చర్చించుకున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi and Danish PM Mette Frederiksen hold a conversation at the latter's residence in Copenhagen, Denmark. pic.twitter.com/wUGfJBYcOc
— ANI (@ANI) May 3, 2022