బెంగళూరు, మే 2: ఇజ్రాయెల్-అమెరికా కూటమి, ఇరాన్ మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలను ‘యుద్ధం లేదు, శాంతి లేదు’ వంటి పరిస్థితిగా భారత్లోని ఇరాన్ సుప్రీం నాయకుడి ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ అభివర్ణించారు.
యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని పిలుపునిస్తూ ప్రపంచ స్థిరత్వం యుద్ధాన్ని ప్రారంభించిన వారిపైనే ఆధారపడి ఉందని అన్నారు. బెంగళూరులో మాట్లాడుతూ ఇరాన్ ఈ యుద్ధా న్ని కోరుకోవడం లేదని చెప్పారు.