వాషింగ్టన్: యూపీలోని బృందావనంలో 70 అంతస్తుల ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 80 మిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న బృందావన్ హెరిటేజ్ టవర్ 210 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఒకేసారి 3 వేల కార్లు పార్క్ చేసేలా మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.