హైదరాబాద్ : ఆర్టీసీ క్రాస్ రోడ్లోని స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు రాంనగర్ నివాసి మనోజ్గా గుర్తించారు. మృతుడు శివం రోడ్ లోని అపోలో డయాగ్నెట్ సెంటర్లో పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Actor Suhas | హీరో సుహాస్పై వర్ణ వివక్ష విమర్శలు.. నెటిజన్ల తీవ్ర ఆగ్రహం!
Manne Krishank | క్రిశాంక్పై మరో కేసు.. తెల్లవారుజామున 5 గంటలకే ఇంటి వద్దకు పోలీసులు