మహాత్మాగాంధీ వర్ధంతి నేపథ్యంలో బాపూఘాట్లో ఏర్పాట్లను జిల్లా అడిషినల్ కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవో సూర్య ప్రకాశ్, గోల్కొండ తహసీల్దార్ అహల్యా రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ తదితరులు పరిశీలించారు. -మెహిదీపట్నం జనవరి 29