ఆహారం-ఆరోగ్యం
మధుమేహం.. కొంత మందికి గర్భధారణ సమయంలోనూ వస్తుంది. దీనివల్ల తల్లీబిడ్డలకు ఇబ్బందే. ఈ పరిస్థితి భారతీయ మహిళల్లోనే ఎక్కువని అంతర్జాతీయ అధ్యయనాల్లో తేలింది. కొన్ని జాగ్రత్తలతో ఆ సమస్యను నియంత్రించవచ్చు.
టీవీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ మొదలైన వాటి ‘స్క్రీన్ టైమ్’ను రోజుకు ఒక గంటకు కుదిస్తే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri@trudiet.in