గర్భధారణ సమయంలో వచ్చే గెస్టేషనల్ డయాబెటిస్ను చాలా మంది తాత్కాలిక సమస్యగానే భావిస్తారు. సాధారణంగా ప్రసవం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు మామూలుకు రావడంతో సమస్య ముగిసిపోయిందని అనుకుంటారు. అయితే తాజా అధ్
జెస్టేషనల్ డయాబెటిస్.. మహిళల్లో గర్భధారణ సమయంలో కనిపిస్తుంది. చాలామందిలో ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. కానీ, మూడింట ఒకవంతు మంది మహిళలు.. డెలివరీ తర్వాత కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారట.
ఆహారం-ఆరోగ్యంమధుమేహం.. కొంత మందికి గర్భధారణ సమయంలోనూ వస్తుంది. దీనివల్ల తల్లీబిడ్డలకు ఇబ్బందే. ఈ పరిస్థితి భారతీయ మహిళల్లోనే ఎక్కువని అంతర్జాతీయ అధ్యయనాల్లో తేలింది. కొన్ని జాగ్రత్తలతో ఆ సమస్యను నియంత్�