సిద్ధు జొన్నలగడ్డ బ్లాక్బస్టర్ మూవీ ‘డిజే టిల్లు’కి సీక్వెల్గా ‘టిల్లు స్కేర్’ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సిద్ధు, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించారు. సిద్ధు జొన్నలగడ్డ కథాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కథానాయిక అనుపమా పరమేశ్వరన్.
ఈ సీక్వెల్ కల్ట్ మూవీగా నిలవడం ఖాయమని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని, మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ని మించి విజయాన్ని సాధి స్తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న సినిమా విడుదల చేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా సాయిప్రకాశ్ గుమ్మడిసిం గు, సమర్పణ: శ్రీకర సూ ్టడియోస్.