అంజిబాబు, రాజవ్వ, సుధాకర రెడ్డి, కీర్తి లత, అభి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. రమేష్ చెప్పాల దర్శకుడు. బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మాతలు. ఈ చిత్రం ఫస్ట్లుక్, మోషన్పోస్టర్ దర్శకుడు వేణుశ్రీరామ్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘చెప్పాలనుకున్న కథలో సహజత్వం కోసం థియేటర్ ఆర్టిస్టులను ఎంపికచేశాం.ైస్లెస్ ఆఫ్ లైఫ్ జానర్లో వినోదాత్మకంగా ఈ చిత్రం వుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్, అర్జున్.