హైదరాబాద్, ఏప్రిల్ 29: రిలయన్స్కు చెందిన స్మార్ట్బజార్, జియో మార్ట్లు ప్రత్యేకంగా ‘ఫుల్ పైసా వసూల్’ పథకానికి తెరలేపారు. మే 1 నుంచి 5 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కింద అన్ని రకాల ఉత్పత్తులపై రాయితీ ఇస్తున్నది.
స్మార్ట్ బజార్ స్టోర్లు, జియమార్ట్ యాప్ లో లభించనున్న ఫ్యాషన్, గృహోపకరణాలు, వంటసామాగ్రిలను తగ్గింపు ధరకే విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.