Business
- Jan 27, 2021 , 16:20:33
VIDEOS
అత్యాధునిక ఫీచర్లతో న్యూ జీప్ కంపాస్

న్యూఢిల్లీ : ప్రీమియం ఎస్యూవీ జీప్ కంపాస్ తాజా అప్డేటెడ్ వెర్షన్ను ఎఫ్సీఏ ఇండియా బుధవారం లాంఛ్ చేసింది. న్యూ జీప్ కంపాస్ ఎక్స్ షోరూం ధర రూ .16.99 లక్షల నుంచి రూ . 28.29 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. కంపెనీ 80వ వార్షికోత్సవం సందర్భంగా రూ .22.96 లక్షల నుంచి రూ . 26.76 లక్షల ధరల శ్రేణిలో లిమిటెడ్ ఎడిషన్ను కూడా లాంఛ్ చేస్తున్నట్టు వెల్లడించింది.
ఫిబ్రవరి 2 నుంచి తమ డీలర్లు న్యూ జీప్ కంపాస్ వాహనానకి సంబంధించి కస్టమర్ టెస్ట్ డ్రైవ్లు, డెలివరీలను ప్రారంభిస్తారని కంపెనీ పేర్కొంది. న్యూ జీప్ కంపాస్లో అత్యాధునిక ఫీచర్లు, కస్టమర్లకు మెరుగైన సదుపాయాలతో పాటు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ప్రీమియం వెహికల్ను తీర్చిదిద్దామని ఎఫ్సీఏ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పార్థ దత్తా తెలిపారు.
తాజావార్తలు
- ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ హవా
- కోరుట్లలో కరోనా కలకలం
- మూడో టెస్ట్ ఎఫెక్ట్.. పింక్ బాల్ మారుతోంది!
- కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఫుట్బాల్ లెజండ్ పీలే
- రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు
- మోదీ ర్యాలీలో గంగూలీ.. ఆయన ఇష్టమన్న బీజేపీ
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్కు చుక్కెదురు
MOST READ
TRENDING