హైదరాబాద్, నవంబర్ 18:దక్షిణాదికి చెందిన .. లెజెండ్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని ప్రచారకర్తగా నియమించుకున్నది. హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరులో అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపడుతున్న సంస్థకు ధోని బ్రాండ్ అంబాసిడర్గా నియమితులవడంతో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని కంపెనీ సీఈవో ఈశ్వర్ ఎన్ తెలిపారు. ఇప్పటి వరకు సంస్థ చేపట్టిన 60 అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుల్లో 6 వేల మంది కస్టమర్లు ఉన్నారు.