న్యూఢిల్లీ, అక్టోబర్ 18: మణిపాల్ గ్రూపునకు చెందిన డయాగ్నొస్టిక్స్ సేవల సంస్థ మణిపాల్ హెల్త్మ్యాప్.. హైదరాబాద్కు చెందిన మెడ్సిస్ పాథ్ల్యాబ్స్ను హస్తగతం చేసుకున్నది.
ఏప్రిల్ 2022లో మెడ్సిస్లో 84 శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థ.. ఈసారి మరో 16 శాతం వాటాను కొనుగోలు చేసింది. ప్రస్తుతం మెడ్సిస్కు 23 ల్యాబ్లు ఉన్నాయి