హైదరాబాద్, మే 20: ప్రముఖ మొబైల్స్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్.. 5వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ‘హైఫై యానివర్సరీ ఆఫర్స్’ పేరిట తీసుకొచ్చిన ఈ ఆఫర్లలో భాగంగా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై 50 శాతం వరకు తగ్గింపు, ఐఫోన్లపై ఎక్స్టెండెడ్ వారంటీ ద్వారా రెండేండ్లు ఉచిత సర్వీస్, స్మార్ట్ఫోన్ కొనుగోలుపై 5 కచ్ఛితమైన బహుమతులు, ఎస్బీఐ కార్డులపై 5 శాతం ఇన్స్టంట్ క్యాష్బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాలు, అతి తక్కువ ధరలకే పలు కాంబో ఆఫర్లు వంటివి అందుకోవచ్చు. జూన్ 10 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.