అమరావతి : విశాఖలోని ఓ రిసార్ట్లో జబర్దస్త్ నటి అను బర్త్ డే వేడుకలకు హాజరైన టీఎన్ఎస్ఎఫ్ నేతలు పార్టీ మధ్యలో అమ్మాయిల కోసం గొడవ పడటం కలకలం రేపింది. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలు పరస్పరం దాడికి పాల్పడ్డారు. వెంకట దినేష్ అనే టీడీపీ నాయకుడిని మరో నేత చరణ్ తేజ్ కత్తితో పొడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Makthal | దారుణం.. కన్న కొడుకు ముందే తల్లిపై లైంగిక దాడి, మహిళ ప్రైవేటు పాట్స్ కోసిన దుండగులు
Media Rights | పాకిస్థాన్ కంపెనీకి భారత్, అఫ్గనిసిస్థాన్ సిరీస్ మీడియా హక్కులు.. కారణమిదే..!
BJP | లంచాలు సమానంగా పంచుకుంటాం.. గంగాజలం సాక్షిగా ప్రమాణం బీజేపీ పాలిత యూపీలో కౌన్సిలర్ల బరితెగింపు