అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 19,412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వైరస్ బారినపడిన వారిలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 11,18,207కు పెరిగాయి. మరణాల సంఖ్య 8 వేలు దాటింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 98,214 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.