ఎమ్మెల్సీగా వాణీదేవి గెలుపుపై సంబురాలు
పటాకులు కాల్చి స్వీట్లు పంచిన టీఆర్ఎస్ శ్రేణులు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 20 : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబా ద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించడంపై శనివారం టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మహబూబ్నగర్ మండలంలోని కోడూరు గ్రామంలో సర్పంచ్ శ్రీకాంత్గౌడ్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, మార్చి 20 : మండల కేంద్రంతోపాటు, వేపూర్, టంకర గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివరాజ్, ఖాజాగౌడ్, ఆనంద్, యాదయ్య, భీమయ్య, జహంగీర్ పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, మార్చి 20 : మండలకేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వి జయభాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్యయాదవ్, కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, భీంరెడ్డి, మోదీపూర్ రవి, రాజవర్ధన్రెడ్డి, సర్పంచ్ నారాయణ, ఎంపీటీసీ ఆం జనేయులు, పాల నాగయ్య పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, మార్చి 20 : మండలకేంద్రం లో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రాజు, సత్యనారాయణరెడ్డి, గిరిధర్రెడ్డి, రాజునాయక్, పెంట్యానాయక్, సువర్ణ పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్ల, మార్చి 20 : జడ్చర్ల పట్టణంలో ని అంబేద్కర్, నేతాజీ చౌరస్తాల్లో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాద య్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి ప్రణీల్చందర్, సుదర్శన్గౌ డ్, గోవర్ధన్రెడ్డి, మురళి, రవిశంకర్, ప్రశాంత్రెడ్డి, దామోదర్, రఘుపతిరెడ్డి, సుభాష్, విక్కి, హఫీజ్, ఉమాశంకర్గౌడ్, శివకుమా ర్, శ్రీకాంత్, చైతన్య, లత, సతీశ్, నర్సింహులు పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, మార్చి 20 : మండలకేంద్రంలో టీఆర్ఎస్ నాయకుల సంబురాలు అంబరాన్నంటాయి. కార్యక్రమంలో ఎం పీపీ అనంతయ్య, సింగిల్విండో చైర్మన్ మా డెమోని నర్సింహులు, సర్పంచ్ గోపాల్గౌ డ్, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, యా దిరెడ్డి, లక్ష్మయ్య, కృష్ణగౌడ్, సంజీవరెడ్డి, మెండె శ్రీను, శ్రీరాములు, మల్లెపాగ నర్సింహులు, మెండె అంజయ్య, ప్రకాశ్, నరేశ్, ఫయా జ్, చిరంజీవి పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, మార్చి 20 : మం డల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, ఆనంద్గౌడ్, రమేశ్నాయక్, నరహరి పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, మార్చి 20 : మండలకేంద్రంలో ని ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ నాయకు లు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, సుధాబాల్రెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్, సర్పంచ్ నారాయణరెడ్డి, వెంకట్రెడ్డి, బాలస్వామి, వెంకట్, శేఖర్, ప్రతాప్రెడ్డి, శ్రీనివాసులు, దేవరాజు, సుకుమార్, భీంరాజు, చంద్రశేఖర్, విజయ్నాయక్, శంకర్,అయ్యప్పరెడ్డి, రాఘవేందర్, భాస్కర్, జగన్గౌడ్, గోపాల్రెడ్డి, చంద్రయ్యగౌడ్, ఆచారి పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, మార్చి 20 : మండల కేం ద్రంలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్, మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలునాయక్, సర్పంచులు శంకర్, రవినాయక్, మల్లేశ్యాదవ్, నాయకులు వస్పుల సాయిలు, ప్రభాకర్, చక్రంచారి, నర్సింహులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, మార్చి 20 : పురపాలిక సం ఘంలోని చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ నారాయణగౌడ్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్గౌడ్, గోప్లాపూర్ సత్యనారాయణ, అశోక్గౌడ్, వెంకట్రాములు, సదానంద్గౌడ్, గడ్డంరాములు, తిరుపతయ్య, రాకేశ్, నర్సింహులు, సూరి పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), మార్చి 20 : అ డ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జున్రెడ్డి, టీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మండలకేంద్రంతోపాటు, సంకలమద్ది గ్రామంలో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కృష్ణయ్య, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ రఘుపతిరెడ్డి, కొండయ్య, శివరాములు, ఖలీం ఉన్నారు.