భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ముద్దుగుమ్మ కియారా అద్వాని. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇటీవల కాలంలో తరచుగా అభిమానులకు టచ్ లో ఉంటోంది. సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు నయనానందం కలిగిస్తోంది.
తాజాగా కియారా తన ఇన్స్టాగ్రామ్లో ఎల్లో బికినీలో దిగిన ఫొటోని షేర్ చేస్తూ మంటలు రేపుతుంది. వావ్ కియారా అదిరిపోయావ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఏడాది మొదట్లో కియారా తన రూమర్ బాయ్ ఫ్రెండ్తో అక్కడికి వెళ్లగా ఆ సమయంలో హాట్ హాట్గా ఫొటోలు దిగింది. అందులో భాగమే ఈ పిక్ కూడా. అయితే ఈ పిక్ త్రోబ్యాక్ పిక్ కాగా తాను బీచ్, సముద్రం, బికినీ అన్నింటిని మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది.