వేసిన పంటలను కాపాడుకొనేందుకు అన్నదాతలు ఎన్నో బాధలు పడుతుంటారు.. చేతికొచ్చే దశలో అడవి జంతువుల పాలవడంతో అరిగోస పడుతుంటారు. క్రూరమృగాల దాడిలో ఎందరో క్షతగాత్రులుగా మారారు.మరెందరో ప్రాణాలు విడిచారు..ఇలా రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి మెట్పల్లికి చెందిన అల్లాడి ప్రభాకర్ చలించిపోయారు. ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సంకల్పించారు. తన మెదడుకు పదునుపెట్టి ఓ సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. మరి అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.