మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో రోడ్డు కోసం గ్రామస్తులు నిరసన తెలిపారు. రెండేండ్ల క్రితం మంత్రి పొన్నం భూమిపూజ చేసినా ఇప్పటి వరకు పనులు మొదలుకాలేదని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో మంగళవారం మహిళలు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
– భీమదేవరపల్లి