ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 28: రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల అర్హతకు నిర్వహించే టీఎస్ సెట్-2023 ప రీక్షలు శనివారం ప్రారంభమయ్యా యి.
రోజూ రెండు సెషన్లలో మూ డు రోజులు జరుగనున్నాయి. ప్ర శ్నాపత్రం సెట్ను ఓయూ వీసీ ప్రొ ఫెసర్ రవీందర్ విడుదల చేశారు.