వరంగల్ రూరల్ : పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం రెండో విడత మంజూరు చేసిన మినీ డెయిరీ యూనిట్లను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లోని 114 మంది ఎస్సీ ఎటుంబాలకు ఎమ్మెల్యే అందజేశారు. మినీ డెయిరీ యూనిట్ మొత్తం విలువ రూ.4 లక్షలు. ఇందులో ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగతా 40 శాతం విజయ డెయిరీ ద్వారా బ్యాంకర్స్ సమకూర్చుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం