ప్రజలకు ఉపయోగపడితేనే టెక్నాలజీకి పరమార్థం: సీఎం కేసీఆర్

హైదరాబాద్: నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండీఏ మైదానంలో రాష్ట్ర సహాయ సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శన-2020ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ, టీఎస్ఐసీ సీఈవో, టీహబ్ సీఈవో రవి నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.
'వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత ఉపయోగించుకోవాలి. దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ తెలంగాణలో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత వినియోగించుకుంటే అంత ముందుకెళ్తాం. సీఎం కేసీఆర్ ఎప్పుడూ టెక్నాలజీ ఉపయోగకరంగా ఉండాలని చెప్తుంటారు. సాంకేతిక మానవాళికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత. ప్రజలకు ఉపయోగపడితేనే టెక్నాలజీకి పరమార్థం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ప్రత్యేకమైనదని' కేటీఆర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- బోయిన్పల్లి కిడ్నాప్ కేసు.. విచారణ వేగవంతం
- శృతిహాసన్, అమలాపాల్..బోల్డ్గా 'పిట్టకథలు' టీజర్
- ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు
- చరిత్రలో ఈరోజు.. అణు రియాక్టర్ 'అప్సర' ప్రారంభం
- నందిగ్రామ్ నుంచే సువేందు అధికారి పోటీ!
- బాత్రూమ్ కి వెళ్తే..ఉద్యోగం ఫట్
- ఇండ్ల నిర్మాణం కోసం రూ.2,691 కోట్లు విడుదల చేసిన ప్రధాని
- చివరి రోజు.. 73 మందికి క్షమాభిక్ష పెట్టిన ట్రంప్
- లక్షద్వీప్లో కరోనా అలజడి.. అప్రమత్తమైన కేంద్రం
- ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఎయిర్మెన్ పోస్టులు