కోస్గి, జూలై 4 : ‘మా భూములు తీసుకుంటే వాటికి బదులు వేరే చోట భూములు ఇవ్వా లి’ అని నారాయణపేట జిల్లా కోస్గి మండలం తోగాపూర్ రైతులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ఇలా కా.. తోగాపూర్ సమీపంలో రేడియల్ రోడ్డు కోసం శనివారం ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ శ్రీనివాసులు రైతుల అభిప్రాయాలు సేకరించారు.
రోడ్డు కోసం భూములిచ్చేందుకు రైతులు సిద్ధం గా ఉన్నారని, కానీ భూమికి బదులు మ రోచోట భూములు ఇవ్వాలని సర్పంచ్ శ్రీనివాస్ అధికారులను కోరారు.