కొండాపూర్, నవంబర్ 24: ఎన్బీసీసీ (ఇండియా) లిమి టెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భీమ్రావు భోస్లే నియమితుల య్యారు. భీమ్రావు ప్రస్తుతం వర్సిటీలోని సెంటర్ ఫర్ ఐప్లెడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్ విభాగం హెడ్గా ఉన్నారు. ఆయన ఇప్పటికే ఆస్ట్రియాలోని వియన్నా (ఈయూ) లో హెల్త్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (హెచ్ఈడీఆర్ఏ)లో సలహాదారుడిగా పనిచేశారు.