విద్యాసంవత్సరం నుంచి ఎంటెక్లో కొత్తగా మాడలింగ్, సిములేషన్ మల్టీడిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్) ప్రకటించింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : 2023-24 విద్యాసంవత్సరం నుంచి ఎంటెక్లో కొత్తగా మాడలింగ్, సిములేషన్ మల్టీడిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్) ప్రకటించింది.