కందుకూరు, మార్చి 1: ఇటీవల వెల్లడించిన గురుకుల పరీక్షల్లో కందుకూరు మండలం నేదునూరు గ్రామానికి చెంది న మహమ్మద్ అర్ఫా ఏకంగా మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గురుకుల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో డిగ్రీ మ్యాథ్స్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్తోపాటు టీజీటీగానూ ఎంపికయ్యారు.