హైదరాబాద్ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ తొలి ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తొలి, మలిదశ తెలంగాణ పోరాటంలో బాపూజీ సేవలను గుర్తు చేసుకున్నారు. సబ్బండవర్ణాల సంక్షేమం కోసం ఆయన జీవితాంతం పోరాడిని తీరు ప్రశంసనీయమన్నారు.
వరంగల్ జిల్లాలో..
సిరిసిల్ల జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..