హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రిటైర్డ్ పీడీ డాక్టర్ ఎస్ రవీందర్ను ఎంపికచేశారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు మామిడోజు వీరాచారి తెలిపారు.