KTR Pressmeet Live | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జ్షీట్ వేసింది. కాంగ్రెస్ పాలనపై ఈ చార్జిషీట్ను తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విడుదల చేస్తున్నారు.