కమాన్చౌరస్తా, ఏప్రిల్ 24 : ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు చరిత్రాత్మక విజయం సాధించారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి కొనియాడారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని కళాశాల ఆవరణలో మంగళవారం విద్యార్థులను అభినందించి, మాట్లాడారు. ఎంపీసీ విభాగంలో 470 మారులకు టీ శ్రుతి 468, సీహెచ్ శ్రీహిత 468, వీ ప్రణవి 468, ఏ శశిప్రీతమ్ 468, కే వర్షిత్ 468, కే రుత్విక్ 468, ఎస్ కార్తికేయ 468, కే సృజల్ 468, టీ వర్షిత 468, ఎం శ్రీవర్ష 468, పీజీ ప్రియామృత 468, కే వర్షిణి 468, ఈ ప్రసన్న 468, ఎం రుత్విక 468, జీ లక్ష్మీప్రసన్న 468, కే అభిలాష్ 468 మారులు సాధించారని తెలిపారు. మరో 65 మంది విద్యార్థులు 467 మారులు, 117 మంది విద్యార్థులు 466 మారులు సాధించారని వివరించారు. బైపీసీ విభాగంలో 440 మారులకుగానూ బీ నీలిమ 438 మారులతో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎనిమిది మంది విద్యార్థులు 437 మారులు, 25 మంది 436 మారులు పొందారని పేర్కొన్నారు. ఎంఈసీలో టీ అఖిల్ 494 మారులతో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో, ఎం సహస్రరెడ్డి 493, వీ అక్షయ్వర్ధన్ 493 మారులు సాధించారని వెల్లడించారు. సీఈసీలో సృష్టిత 492, బీ గ్రీష్మ 491 మారులు సాధించారని వివరించారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో 1000 మారులకు కే కార్తీకబాబు 993, టీ సాహిత్య 993 రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచారని తెలిపారు. హర్షిత 992, బీ నిహారిక 992, ఎం పల్లవి 991, డీ శివాంజలి 991, పీ విశ్వాణి 991, కె మిశ్రా 991, ఎల్ అస్మిత 991, మారియామావిన్ 991, జీ ఉమాకాంత్ 991 మారులు సాధించారని వివరించారు. బైపీసీలో సీహెచ్ నిఖిల్ 990, బీ అమిత 990, ఏ శ్రీనిధి 990 మారులు సాధించి రాష్ట్రస్థాయిలో విశిష్టస్థానంలో నిలిచారన్నారు. ఎంఈసీలో ఎం వినమ్రత 974, జీ మహేశ్ కుమార్ 974 మారులు, సీఈసీ విభాగంలో నిమ్రా అజ్మీ 978, ఎం నజీర్ 972 మారులు పొందారని నరేందర్రెడ్డి వివరించారు.