HomeTelanganaAbout 200 People From Sundarayya Colony In Thirumalagiri Joined The Trs
టీఆర్ఎస్లో చేరిక
తిరుమలగిరి;నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో మంగళవారం సుందరయ్య కాలనీకి చెందిన 200 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.