హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యక్తి, బిట్స్ పిలానీ వీసీ రాంగోపాల్రావు ప్రతిష్ఠాత్మక వీఎల్ఎస్ఐ జీవన సాఫల్య -2024 అవార్డును అందుకొన్నారు.
బుధవారం కోల్కతాలో జరిగిన 37వ వీఎల్ఎస్ఐ కాన్ఫరెన్స్లో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గతంలో రాంగోపాల్రావు ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్గా కూడా పనిచేశారు.