సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో(Suryapet district) ఓ వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder )గురయ్యాడు. దుండగులు మృతదేహంపై పెట్రోల్సి పోసి కాల్చి రాళ్ల మధ్య దాచిపెట్టారు. మృతుడు సూర్యాపేట మండలం టేకుమట్ల వాసి వెంకటేష్గా గుర్తించారు. గతంలో జరిగిన హత్య కేసులో అతడు నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.