హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్లో (జేఎన్ఎన్ఎస్ఎంఈఈ) తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు. పలు ఉత్తమ ప్రాజెక్ట్లను రూపొందించి అదరగొట్టారు. రాష్ట్రస్థాయిలో 18 ప్రాజెక్ట్లను ఎంపికచేయగా, వాటిలో 9 ప్రాజెక్ట్లు జాతీయస్థాయికి ఎంపికయ్యాయి. నవంబర్ 24 నుంచి 26 వరకు అస్సాంలోని గౌహతిలో నిర్వహించే జాతీయస్థాయి ఎగ్జిబిషన్స్లో ఈ ప్రాజెక్ట్లను విద్యార్థులు ప్రదర్శిస్తారు. ఎంపికైన ప్రాజెక్టులు