ఇంటర్ ప్రథమ సంవత్సరంలో గిరిజన బిడ్డ విజయఢంకా మోగించింది. మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాకు చెందిన బానోత్ అఖిల మేడ్చల్లోని ఎన్ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతూ 440 మార్కులకుగాను 436 మార్కులు సాధించింది.
మేడ్చల్ రూరల్, జూన్ 28: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో గిరిజన బిడ్డ విజయఢంకా మోగించింది. మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాకు చెందిన బానోత్ అఖిల మేడ్చల్లోని ఎన్ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతూ 440 మార్కులకుగాను 436 మార్కులు సాధించింది.