హైదరాబాద్: ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్ సంస్థ వన్ ప్లస్.. హైదరాబాద్లో వన్ప్లస్ స్మార్ట్ టీవీ హబ్ ఏర్పాటు చేయనున్నది.
Would like to share the happy news that @oneplus has made Hyderabad a hub to make smart TVs in India
— KTR (@KTRTRS) July 23, 2021
My gratitude to Founder & CEO @PeteLau for continuing to invest in Hyderabad 👍 pic.twitter.com/U1hr9Ah7dA
దీనిపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. వన్ ప్లస్ నిర్ణయం సంతోషదాయకం అని పేర్కొన్నారు.
భారతదేశానికి అవసరమైన స్మార్ట్ టీవీలను తయారు చేయడానికి హైదారాబాద్ను హబ్గా వన్ ప్లస్ రూపొందిస్తున్నదని ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నందుకు వన్ ప్లస్ సీఈవో పెటెలాహుకు ధన్యవాదాలు తెలిపారు.