ముస్లింల పవిత్ర నగరమైన మక్కా లక్ష్యంగా హౌతీలు బుధవారం దాడి చేసినట్టు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఆరోపించింది. ఈ ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీంతో ఈ ప్రాంతాన�
ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటు దళాలు ‘యెమెన్'పై క్రమంగా పట్టు సాధిస్తున్నాయి. యెమెన్ ప్రభుత్వానికి బలమైన స్థావరంగా ఉన్న ‘అల్ మొఖా’ నగరాన్ని హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకంగ
యెమెన్ సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్నది. యూఏఈ మద్దతున్న వేర్పాటువాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు శుక్రవారం జరిపిన వైమానిక దాడుల్లో ఏడుగురు మరణించగా, 20 మందికి పైగా గ�