హర్యానాలోని రెవారీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెవారీ (Rewari) సమీపంలోని మసానీ వద్ద ఆగి ఉన్న ఓ కారును ఎక్స్యూవీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారు.
న్యూఢిల్లీ : ఎస్యూవీ సెగ్మెంట్లో పేరొందిన మహీంద్రా న్యూ ఎక్స్యూవీ 500 భారత మార్కెట్లో జులైలో లాంఛ్ కానుంది. 2021 మహీంద్రా ఎక్స్యూవీ 500 రెండు లేదా మూడో త్రైమాసంలో లాంఛ్ అవుతుందని మహీంద్రా అండ్ మహీంద్ర�